మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నాయకుడు కూల్చివేస్తానని బెదిరించాడు. అనుకున్నంత పని చేస్తాడుకూడా. ఒక పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను పోగేసి, వేరే పార్టీ స్పాన్సర్ షిప్, భరోసాతో తన ప్రభుత్వానికే మరణశాసనం రాస్తున్నాడు. అంతేకాదు, అసలు శివసేన పార్టీయే నాదంటున్నాడు. అతని పేరు ఏక్ నాథ్ షిండే. ఇలాంటి రాజకీయ తిరుగుబాటు కొత్తదేమీకాదు. ఎన్టీరామావుకు వెన్నుపోటు నుంచి మధ్యప్రదేశ్ సింధియా వరకు రాజకీయ తిరుగుబాట్లు, వెన్నుపోట్లు చాలానే చూశాం. 2020లో జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు చేశాడు. కొంతమంది ఎమ్మెల్యేలను […]