ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. బహుళార్థక ప్రాజెక్టు అయిన పోలవరం పనులు వడివడిగా సాగుతున్నాయి. దశాబ్ధాల తరబడి తెలుగు ప్రజలు కంటున్న కలలు సాకారమయ్యేలా పోలవరం పనుల్లో కీలక ఘట్టానికి గురువారం నాంధి పడింది. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా.. రాజకీయ నేతల హడావుడి కనిపించకుండానే.. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేలో గేట్లను బిగించేందుకు ప్రధానమైన ఆర్మ్ గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియకు ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. సోమవారం సీఎం వైఎస్ […]