చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వైఖరి కనిపిస్తోంది. కరోనా మొదటి వేవ్ లో ప్రజల దగ్గర నుంచి పీఎం కేర్ ఫండ్స్ పేరుతో భారీగా విరాళాలు పోగు చేసిన కేంద్ర ప్రభుత్వం తాపీగా ఇప్పుడు ఆ డబ్బుతో ఆక్సిజన్ ప్లాంట్ లు నిర్మించాలని భావిస్తోంది. లక్ష్యం మంచిదే అయినా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు నిర్వర్తించడం పైనే విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ప్లాంట్లను పిఎం కేర్ విరాళాలతో నిర్మించాలని తాజాగా కేంద్ర […]