2016, నవంబరు నెలలో ప్రధాని మోడీ టీవీల ముందుకు వచ్చి ‘దేశ్ కీ వాసియోం..’ అని మొదలు పెట్టి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించేసారు. దీంతో ఆ రాత్రికి పెద్దగా జనం ఎవ్వరూ దీనిపై దృష్టి పెట్టలేదు గానీ.. తెల్లారేసరికి మాత్రం కలకలం మొదలైంది. చిన్నా పెద్దా, పిల్లా పీచును వెంటబెట్టుకుని తమ దగ్గరున్న నోట్లతో బ్యాంకుల వద్దకు పరుగులు తీసారు. అక్కడ అప్పటికే భారీ క్యూ ఉండడంతో ఖంగుతున్నారు. అయితే నానా తంటాలు పడి తమ […]