ఆ పల్లెల్లో ప్రతి ఇంటికీ రెండు రేషన్ కార్డులు ఉంటాయి. ప్రతి వ్యక్తికి రెండు ఆధార్ కార్డులు ఉంటాయి. రెండు ఓటర్ కార్డులు ఉంటాయి. అలాగని ఇవేవో నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నవి కావు. పూర్తి న్యాయబధ్ధంగా అధికారులు జారీ చేసినవే. కాకపోతే రెండు రాష్ట్రాల తరపున జారీ చేసినవి కావడమే విశేషం. ఎందుకంటే ఆ పల్లెల్లో రెండు ప్రభుత్వాల పాలన సాగుతోంది. ఇటు ఆంధ్ర.. అటు ఒడిశా రాష్ట్రాలు తమవిగా చెప్పుకొంటున్న ఆ గ్రామాలు కొఠియా పల్లెలు. […]
మేం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం.. ఇక్కడే ఓట్లేస్తాం.. అడ్డుకోవడానికి మీరెవరు.. అంటూ కొటియా గ్రామాల గిరిజనులు ఒడిశా అధికారులపై తిరగబడ్డారు. వారిని ఎదిరించి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిషత్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ ఘటన మరోసారి కొటియా వివాదాన్ని తెరపైకి తెచ్చింది. దశాబ్దాల వివాదం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కొటియా గ్రామాలపై ఆధిపత్యం విషయంలో దశాబ్దాలుగా వివాదం నలుగుతోంది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటై.. ఆంధ్ర, ఒడిశా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు విజయనగరం జిల్లా సాలూరు […]
కరోనా వైరస్తో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవడంతో మూగ జీవాలకు తిండిలేకుండా పోయింది. టిఫిన్ సెంటర్లు, హోటళ్లు ఆఖరున పడేసే పదార్థాలు తింటూ బతికే వీధి కుక్కులు, పిల్లులు ఇప్పుడు ఆహారం దొరక్క అల్లాడిపోతున్నాయి. వాటిని ఆకలిని తీర్చేందుకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 54 లక్షల రూపాయలు విడుదల చేసింది. లాక్డౌన్ పూర్తయ్యే వరకూ వీధి కుక్కలు, పిల్లలకు ఆ నిధులతో ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధలు […]
కరోనా వైరస్ విజృంభణ, ఆర్థిక వ్యవస్థ కుదేలు, రూపాయి రాని ఆదాయం, ప్రజలకు ఉద్దీపన చర్యలు, ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధించారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారు. ప్రజలే ముందు.. ఆ తర్వాతే ప్రభుత్వమైనా, ప్రజా ప్రతినిధులైనా అనే సందేశం ఇచ్చారు. ఉద్యోగి స్థాయి, అతనికి వచ్చే జీతాన్ని బట్టీ 75 శాతం […]