దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివాదాస్పదమయ్యారు. ప్రభుత్వంతో ప్రతి విషయంలోను ఘర్షణకు దిగారు. స్థానిక సంస్థల ఎన్నికను అర్ధాంతరంగా వాయిదా వేయడంతో మొదలు పెట్టి… పదవీ విరమణ చేసే ముందటి వరకు ప్రతీ విషయంలో ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్నారు. ప్రతీ చిన్న విషయానికి కోర్టుకు..! నిమ్మగడ్డ తన ప్రతీ అడుగు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన్నట్లుగానే వేశారన్న అపకీర్తి మూట కట్టుకున్నారు. తన చర్యల ద్వారా ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా […]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి ఈ రోజు నిమ్మగడ్డ రమేష్కుమార్ దిగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆది నుంచి చివరి వరకు తాను ఏ తప్పూ చేయలేదని, పరిధి మేరకే వ్యవహరించానని చెప్పుకునేందుకు నిమ్మగడ్డ తపన పడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపైనా ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ సహకారంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రభుత్వంతో వివాదాన్ని టీ కప్పులో తుపానుగా వర్ణించారు నిమ్మగడ్డ. వ్యవస్థ స్వతంత్రత కోసం పని […]
వాయిదా పడిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఈ నెలలో జరగవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తేలిపోయింది. పరిషత్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వం, ఎస్ఈసీ కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయడంతో పరిషత్ ఎన్నికలు ఈ ఆర్థిక ఏడాదిలో జరగవని నిర్థారణ అయింది. ఈ నెల 30వ తేదీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ పదవీ […]
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. పిటిషనర్లు, ఎన్నికల కమిషన్.. ఇరువైపు వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఆగిన చోట నుంచే ఎన్నికలు జరగడం ఖాయమైన నేపథ్యంలో.. పరిషత్ ఎన్నికలు ఈ నెలాఖరులోపు జరుగుతాయా..? లేదా..? అనేదే ప్రస్తుతం ఆసక్తికర అంశం. గత ఏడాది మార్చిలో పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అభ్యర్థుల […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్తో జరిపిన సంప్రదింపులు లీకవుతున్నాయని, తన సెలవు విషయం కూడా లీకైందని, ఈ లీకులపై సీబీఐ విచారణ జరపాలంటూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మరో పది రోజుల్లో అంటే ఈ నెలాఖరున నిమ్మగడ్డ రమేష్కుమార్ ఉద్యోగ విరమణ […]
ఓటు విలువను గుర్తుచేస్తూ ప్రతి ఒక్కరూ ఓటేయాలని పంచాయతీ ఎన్నికల సమయంలోనూ, తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. పట్టణ ఓటర్లు చైతన్యవంతులని, ఈ నెల 10వ తేదీన జరిగే పోలింగ్లో ఓటు వేయాలని సూచించారు. ఇలా పంచాయతీ ఎన్నికలు జరిగిన నాలుగు దశల్లోనూ చెప్పారు. అంతేకానీ పోలింగ్ వేళ ఓటర్లు ఏమి తీసుకెళ్లాలి..? ఏమి తీసుకెళ్లకూడదు..? అనే ముఖ్యమైన విషయాలు మాత్రం నిమ్మగడ్డ […]
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ఆగిన చోట నుంచి ప్రారంభమైంది. 12 కార్పొరేషన్లు, 55 మున్సిపాలిటీలు, 20 నగర పంచాయతీలకు ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. రేపు మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తరువాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈ సమయంలో బెదిరింపుల వల్ల నామినేషన్లు దాఖలు చేయలేని మళ్లీ నామినేషన్ అవకాశం […]
ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి, అనంతరం దాదాపు నెల రోజులు పట్టించుకోకపోవడంపై ఏపీ హైకోర్టు నిమ్మగడ్డ రమేష్కుమార్ను ఉద్దేశించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ప్రచారం కోసమే నిమ్మగడ్డ రమేష్కుమార్ ఇలా చేస్తున్నట్లుగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నాడు కోర్టు వేసిన అంచనాలు నిజమని తేలుతున్నాయి. అనవసరమైన వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఒక అంశంపై రాద్ధాంతం చేసి మీడియాలో ప్రముఖంగా కనిపించడమే నిమ్మగడ్డ రమేష్కుమార్ […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఘట్టం ముగిసింది. పరిషత్, మున్సిపల్ ఎన్నికలు మిగిలి ఉన్నాయి. గత ఏడాది మార్చిలో ప్రారంభమై వాయిదా పడిన పరిషత్, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలపై ఓ క్లారిటీ వచ్చింది. ఎన్నికలు ఎక్కడ ఆగాయో మళ్లీ అక్కడ నుంచే ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ, 3వ తేదీ సాయంత్రం తది జాబితా ప్రకటన, 10వ తేదీన […]
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ఎన్నికలు ఎక్కడ ఆగాయో అక్కడ నుంచే ప్రారంభం అవడం దాదాపు ఖాయమైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడమే ఇక మిగిలి ఉంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ గత ఏడాది మార్చిలో కరోన కారణంగా వాయిదా పడింది. ఆరు వారాలు వాయిదా వేసిన ఎన్నికల కమిషన్.. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగడంతో ఇప్పటి వరకు తిరిగి ప్రారంభం కాలేదు. పంచాయతీ […]