తన వారికి చీమ కుట్టినా ప్రతిపక్షాల కుట్ర అంటూ ప్రెస్మీట్లు పెట్టి గంటలు గంటలు ఉపన్యాసాలు దంచే మాజీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు తన బినామీలపై వరసపెట్టి రోజుల తరబడి ఐటీ దాడులు జరుగుతుంటే మాత్రం నోరు విప్పడం లేదు. నాకేమీ తెలియదు.. నేనేమీ చూడలేదన్నట్లు మౌనం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల పాటు తన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శ్రీనివాస్, కిలారు రాజేశ్, నరేష్ చౌదరి,కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇళ్లపై నాలుగు రోజులుగా ఏకధాటిగా ఐటీసోదాలు […]