పశ్చిమ బెంగాల్లో బంపర్ మెజారిటీతో మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత.. నందిగ్రామ్ లో తన ఓటమిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ఆమె ఇంతటితో వదిలిపెట్టేలా లేరు. ఇక్కడ రీ కౌంటింగ్ విషయంలో రిటర్నింగ్ అధికారికి బెదిరింపులు వచ్చాయని ఆమె ఆరోపించారు. అందుకే రీ కౌంటింగ్ చేపట్టాలన్న తమ పార్టీ డిమాండ్ ను తిరస్కరించారని పేర్కొన్నారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ నందిగ్రామ్ ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో […]