ఆంధ్రప్రదేశ్ కి చెందిన 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ చెరలో చిక్కి సుమారు 14 నెలల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దేశం కానీ దేశంలో వారంతా జైళ్లలో మగ్గాల్సి వచ్చిన దుస్థితి గురించి ఆలోచించే తీరిక చాలామంది నేతలకు కనిపించ లేదు. సుదీర్ఘకాలంగా ఈ సమస్య ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్లలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. అది కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా […]