అధికారంలో ఉంటే కట్టడి, లేదంటే ముట్టడి … చంద్రబాబు అధికారంలో ఉంటే వేదాలు వల్లిస్తుంటారు. ప్రజాస్వామ్యం గురించి భారీ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. గత ఐదేళ్ళు, ముఖ్యంగా అర్ధరాత్రి విజయవాడకు వచ్చిన దగ్గరనుండి, అమరావతి పేరుతో రాజధానికి భూసమీకరణ వరకూ ఆ తర్వాత నాలుగేళ్ళూ చంద్రబాబు చెప్పని ప్రజాస్వామ్య నీతులు లేవు. అభివృద్ధి అంటూ ధర్నాలు, నిరసనలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసన అన్నా వారిపై ఉక్కుపాదం మోపారు. భూసమీకరణతో ఉపాధి కోల్పోయిన రైతు కూలీలు, కౌలు రైతులు, చిన్న […]