కరోనా వైరస్ ఉధృతి దేశాన్ని వణికిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ నెలలో రోజుకు గరీష్టంగా 97 వేల కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్యకు మూడు రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండడం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది. కొత్త కేసుల నమోదుతోపాటు మరణాలు భారీగానే నమోదవుతున్నాయి. ఆక్సిజన్ కొరత వల్ల ప్రాణాలు పోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కట్టడికి రెండుదారులు.. […]