కోనసీమ జిల్లా పేరును మార్చడంపై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో ఓ ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టి.. బీభత్సం సృష్టించారు ఆందోళన కారులు. సమయానికి పోలీసులు రాకపోతే నా కుటుంబమంతా సజీవ దహనమై ఉండేదని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. చాలా ప్రాంతాల్లో ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. ఆందోళనల్లో భాగంగా ఆందోళనకారులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి […]