ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను తప్పించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈరోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ తో పాటు మరో కొంత మంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటన్నిటినీ కలిపి హైకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ చేసింది. ఈ అంశంపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్, నూతన ఎన్నికల కమిషనర్ వి.కనగరాజ్ తమ వాదనలను […]
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ , జీవోల వలన తాను పదవి కోల్పోయానని మాజీ ఈసీ నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేయడం , దానికి కౌంటర్ గా పంచాయితీ రాజ్ శాఖ చీఫ్ సెక్రటరీ ద్వివేది , ఈసీ సెక్రటరీ రామ్ సుందర రెడ్డిలు పలు అంశాలతో కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . అయితే నిన్న సోమవారం ప్రస్తుత ఎన్నికల కమిషనర్ కనగరాజ్ పలు న్యాయపరమైన అంశాలతో మరో పిటిషన్ దాఖలు చేశారు […]
నీకు ప్రాణం కావాలా.. మంత్రి పదవి కావాలా..అని అంటే నాకు మంత్రి పదవే కావాలంటారు ఓ సినిమాలో రాజకీయ నాయకుడైన విలన్. అధికారం, మంత్రి పదవి అంటే తనకు ఎంత మక్కువో ఒక్క డైలాగ్ తో చాటి చెబుతాడు. మాజీ మంత్రి జవహర్ తీరు చూస్తుంటే ఆ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జవహర్ అంతకుముందు ఉపాధ్యాయుడుగా పనిచేశారు. ఆకాశం నుంచి ఊడి పడినట్లు ఒక్కసారిగా మంత్రి […]
రాష్ట్రా ఎన్నికల కమిషనర్ కనగరాజ్ కేంద్రంగా తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం హద్దులు దాటుతోంది. ఆ ప్రచారాన్ని చూస్తే నవ్విపోదురు గాక నాకేంటి అనే తరహాలో ఉంటోంది. తమకు నచ్చని…తమ మనిషి కాని వ్యక్తి ఆ కుర్చీలో కూర్చోవటాన్ని చూసి తట్టుకోలేని ఆ పార్టీ నేతలు, మీడియా విలువలకు తిలోదకాలు ఇచ్చి కట్టు కథనాలు అల్లుతుండటం అత్యంత ఆక్షేపణీయం. కొత్తగా భాద్యతలు చేపట్టిన ఎన్నికల కమిషనర్ సిబ్బందితో సమావేశమయ్యారు. కొత్తగా ఎవరు భాద్యతలు చేపట్టినా సాధారణంగా […]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై దాఖలైన పిటిషన్లను ఈరోజు హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. తనను ఎస్ఈసీగా తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు మరో ఐదుగురు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరు పిటిషన్లపై ఈరోజు ధర్మాసనం విచారణ జరిపింది. పూర్వాపరాలను విచారించిన ధర్మాసనం ఈ నెల 16వ తేదీ నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర […]
మతాన్ని రాజకీయాన్ని వేరు చేస్తేనే ఈ దేశం అభ్యుదయం వైపు అడుగేస్తుంది అని చెప్పాడు విప్లవ వీరుడు సర్ధార్ భగత్ సింగ్, కానీ ఆ మహనీయుడు ఈ మాట చెప్పి 90ఏళ్ళు గడుస్తున్నా ఇంకా మన రాష్ట్రంలో కొంతమంది కుహానా మేదావి వర్గం మాత్రం ప్రజలకు మతం అనే మత్తు నింపి రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అధికారం కోసం మతతత్వ రాజకీయాలు చేయడానికి కూడా ఈ వర్గం […]
విపక్షాలను కలిపిన ఈసీ తొలగింపు వ్యవహారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రమేష్ కుమార్ పదవీ కాలానికి ముప్పు తెచ్చేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ విపక్షాలకు మింగుడు పడలేదు. అసలు ఎన్నికల అధికారిని తొలగించడం రాష్ట్ర పరిధిలో లేదు..కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప అవ్వదు అని దిలాసాగా ఉన్న టీడీపీ, దాని మిత్రపక్షాలు జగన్ కొట్టిన దెబ్బతో బిత్తరపోయాయి. అసలు ఏమి జరుగుతుందో తెరుకునేలోపు కొత్త వెన్నికల అధికారిగా జస్టిస్ కనగరాజు వచ్చి ఛార్జ్ కూడా […]