ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోసం పోరాటం చేస్తాన్న మజీ మంత్రి ఈటల రాజేందర్కు తొలి విజయం దక్కింది. తన భార్య జమున పేరున ఉన్న జమున హేచరీస్పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై ఈటలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కబ్జా ఆరోపణలను నిర్థారిస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిగణలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చి సరైన విధానంలో సర్వే చేయాలని స్పష్టం చేసింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం […]