ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రారంభమైన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు మళ్లీ బ్రేక్ పడింది. సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ విధించలేదని పేర్కొంటూ ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని పాటించలేదని, సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు నాలుగు వారాలపాటు కోడ్ అమలు […]