ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణను సూచిస్తూ జీఎన్ రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలపై సమగ్రంగా అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ ఈ రోజు సీఎం వైఎస్ జగన్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. రెండు నివేదికలపై మూడు సార్లు సమావేశమైన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని కమిటీ ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజెంటేషన్ ద్వారా తమ సూచనలను వివరించింది. మంత్రులు, ఉన్నతాధికారులతో జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి […]
రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎపి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. తొలుత 20 వ తారీఖు ఉదయం క్యాబినెట్ సమావేశం జరుగుతుందని ఆ తరువాత 11 గంటల నుండి అసెంబ్లీ సమావేశం జరుగుతుందని ప్రకటించినప్పటికీ, అనుకున్న దానికంటే రెండు రోజుల ముందే క్యాబినెట్ సమావేశం జరగనుండడం విశేషం. అయితే రాష్ట్రానికి సంబంధించి కీలకనిర్ణయాలు తీసుకునే ముందు క్యాబినెట్ లో ఆమోదించి, ఆ వెనువెంటనే అదే రోజు అసెంబ్లీ సమావేశంలో కీలకమైన బిల్లులు పెట్టడం అంత శ్రేయస్కరం కాదని […]
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ శుక్రవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తో సమావేశం అయింది. జీఎన్ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి పవర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే రాజధాని రైతుల సమస్యలపై హైపవర్ కమిటీ సభ్యులు సీఎం తో చర్చించనున్నారు. ఇప్పటికే మూడు సార్లు సమావేశమైన హైపవర్ కమిటీ సభ్యులు జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపిన సంగతి […]