రాష్ట్ర వ్యాప్తంగా 2017లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి బాయ్ కేసులో పురోగతి వచ్చింది. ప్రీతిబాయ్ కేసును సీబీఐ అప్పగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం జీ.ఓ నెంబర్ 37ను విడుదల చేసింది. 2017 ఆగస్టు 19న కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ప్రీతిబాయ్ మృతి చెందిన విషయం తెలిసిందే. స్కూల్ యాజమాన్యమే అత్యాచారం చేసి, తమ బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఇటీవల ప్రీతిబాయ్ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని […]