హైదరాబాద్ లో మహిళలు, బాలికలు, యువతులపై రోజురోజుకూ అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో అత్యాచారాలకు గురైన బాలికల ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా నగరంలో జరిగిన మరో దారుణం బయటికొచ్చింది. కార్ఖానా పరిధిలో ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధీరజ్, రితేశ్ అనే యువకులు బాలికకు ఇన్ స్టా గ్రామ్ లో పరిచయమయ్యారు. క్రమంగా మాటలు కలిపి చనువు పెంచుకున్నారు. బాలికపై ఇద్దరూ అత్యాచారం చేసి.. అదంతా వీడియో తీశారు. తర్వాత […]
పదిహేనేళ్ల మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి, రాత్రంతా కారులో తిప్పుతూ, ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం ఝార్ఖండ్ లో ఆలస్యంగా బైటకొచ్చింది. మే 11న, బుధవారం రాత్రి, ధుర్వా రింగురోడ్డుపై కారులో వెళ్తున్న యువకులు, అమ్మాయిని కిడ్నాప్ చేసి, కారులోకి లాక్కెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అదేరోజు రాత్రి రతు పీఎస్ పరిధిలో దలాదలి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. రెస్టారెంటు వద్ద ఆగి ఉన్న కారు కనిపించింది. ఎందుకో ఆ […]
తూర్పుగోదావరి జిల్లా మన్యం అంటే.. కొండలు, కోనలు.. ఎత్తేయిన చెట్లు.. చల్లని వాతావరణం, కల్మషం ఎరుగన అడవి బిడ్డలు. అడవి తల్లి ఒడిలో సేద తీరేందుకు వెళ్లే పర్యాటకులకు కనిపించేవి ఇవి మాత్రమే. కానీ ఆ కనువిందు చేసే ప్రకృతి వెనుక కనిపించని అసాంఘిక శక్తులు ఎన్నో ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు మన్యాన్ని అడ్డాగా చేసుకుని యథేచ్ఛగా సాగిస్తున్నాయి. వారి కాసుల కక్కుర్తికి అభం శుభం తెలియని అబలలు బలవుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని […]