ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇటీవల ఓ నూతన సంక్షేమ పథకానికి పచ్చజెండా ఊపింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచకపోయినా.. ప్రజల ఆకాంక్షల మేరకు వైసీపీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకొస్తోంది. ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) నేస్తం పేరుతో అమలు చేయబోయో ఈ పథకం ద్వారా అగ్రవర్ణ పేదలకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, కాపుల్లోని 45–60 ఏళ్ల మహిళలకు అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం పథకాల మాదిరిగా.. అగ్రవర్ణ పేదల్లోని అదే […]