దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 38,617 పాజిటివ్లు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. వీటితో కలిపి ఇప్పటి వరకు 89,12,907 పాజిటివ్లను గుర్తించారు. వీరిలో 83,35,109 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. 4,46,805 యాక్టివ్ పాజిటివ్ కేసులు దేశంలో ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,30,993 మంది కోవిడ్ కారణంగా మృత్యువాత పడ్డారు. పలు రాష్ట్రాల్లో బైటపడుతున్న కోవిడ్పాజిటివ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. వాతావరణంలో వచ్చిన […]