కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలల తర్వాత సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు జంబో అజెండాపై సీఎం వైఎస్ అధ్యక్షతన చర్చించిన మంత్రిమండలి భారీ సంఖ్యలో నిర్ణయాలు తీసుకుంది. పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన తీర్మానాలకు, ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలు ఇవే.. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపుల్లో 45 –60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సహాయం చేసే వైఎస్సార్ చేయూత […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు గురువారం జరగనుంది. సచివాలయంలోని ఒకటో బ్లాక్లోని సమావేశమందిరంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. దాదాపు రెండున్నర నెలల తర్వాత మంత్రి వర్గం భేటీ కాబాతోంది. సాధారణంగా ప్రతి నెల మొదటి, చివరి బుధవారాల్లో ఏపీ మంత్రివర్గం సమావేశం అయ్యేది. అయితే కరోనా వల్ల దీనికి ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 40 అంశాలతో జంబో అజెండా మంత్రివర్గం ముందుకు రాబోతోంది. ఇటీవల […]
కరోనా వైరస్ వల్ల దేశంలో కార్యకలాపాలు స్తంభించి ఆదాయం తగ్గడంతో ఆర్థిక క్రమశిక్షణకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ముగిసిన కేంద్ర కేబినెట్ మీటింగ్లో పలు నిర్ణయాలు తీసుకుంది. ఆయా నిర్ణయాలను కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితోపాటు ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించాలని తీర్మానించింది. తద్వారా మిగిలే నిధులను కన్సాలిడేటెడ్ ఖాతాకు జమచేయాలని నిర్ణయించింది. ఎంపీ ల్యాండ్స్ను […]
సచివాలయ సిబ్బంది చేసిన పొరపాటో లేక ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో కానీ ప్రభుత్వం ఇచ్చే అధికారిక ఉత్తర్వుల్లోనే పలు తప్పులు దొర్లుతున్నాయి. ముందుగా శనివారం క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామన్నారు.. తర్వాత సోమవారం క్యాబినెట్ సమావేశం అంటూ ఇచ్చిన ఆదేశాల్లో తప్పులు దొర్లాయి. 2020 డిసెంబర్ 20వ తేదీన క్యాబినెట్ సమావేశం అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే 2020 జనవరి నెలకు బదులు ఏకంగా నెలనే మార్చేస్తూ డిసెంబర్ అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. వెంటనే శనివారమే సమావేశం వార్తలు వచ్చాయి.. […]