విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే తన లక్ష్యమని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ఆ మాటను తు.చ తప్పకుండా వైఎస్ జగన్ పాటిస్తున్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ తాను నిర్థేశించుకున్న విధానాలకు అనుగుణంగా రాజకీయాలు చేశారు. ప్రజా ప్రతినిధి మరణిస్తే.. ఉప ఎన్నికల్లో తన పార్టీకి చెందిన అభ్యర్థిని పోటీలో పెట్టబోనని సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే […]