వెల్లింగ్టన్ వేదికపై జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ భారత్ బ్యాట్స్మన్లు చేతులెత్తేయడంతో పాటు, బౌలింగ్లోనూ ఇషాంత్ శర్మ, అశ్విన్ మినహా మిగిలిన బౌలర్లు అంచనా మేర రాణించలేదు.దీంతో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యత సంపాదించింది. నాలుగోవ రోజు నాలుగు వికెట్లకు 144 పరుగులు వద్ద రెండో […]