రానున్న పదేళ్లల్లో తెలంగాణలో 9500 కోట్ల పెట్టుబడులు పెడతామని గల్లా జయదేవ్ వ్యాఖ్యనించటం వెనక తరువాతి పదేళ్లు కూడా ఎపిలో టీడీపీ అధికారంలోకి రాదు అన్న ఉద్దేశ్యం ఉందా? అమరరాజా కంపెనీ నుండి వెలువడుతున్న కాలుష్యం వలన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, భూగర్భ జలం కూడా కలుషితమయ్యి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిసర ప్రాంత ప్రజలు పలువురి విజ్ఞప్తి మేరకు కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి ఫేక్టరీ వ్యర్ధాల వలన, వాతావరణ, భూగర్భ జల కాలుష్యం […]