రైతులను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన రైతు భరోసా పథకంలో రైతులకు డబ్బులు అందుతున్నట్లు మొత్తానికి చంద్రబాబునాయుడు అంగీకరించాడు. ఒకవైపు జగన్ రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు అంగీకరిస్తునే అదే సమయంలో తన హయాంలో రైతులకు డబ్బులు అందలేదని కూడా అంగీకరించాడు. పార్టీ మండల స్ధాయి నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో రైతులకు ఏడాదికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 37500 ఇస్తున్నట్లు అంగీకరించాడు. ఇదే సమయంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉండుంటే ప్రతిరైతుకు అన్నదాత-సుఖీభవ […]