గత యేడాదితో పోలిస్తే ఈ యేడాది ఒక లక్షా 48 వేల 865 మందికి అమ్మ ఒడి పథకాన్ని అదనంగా ఈ యేడాది అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గత యేడాది 43 లక్షల మంది తల్లుల అక్కౌంట్లలో ఈ పథకాన్ని అమలు చేయగా ఈ యేడాది 44,48,865 మందికి ఇస్తున్నారు. ఇందు కోసం అర్హత నిబంధనల్లో పలు మార్పులు చేసింది. మార్పు చేసిన నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10వేలు, పట్టణ […]
ఊహించిందే జరిగింది. ఎన్నికల కోడ్ పేరుతో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాల పై వేటు వేసే ప్రయత్నం చేస్తారని అందరూ ఊహించినదాన్ని నిజం చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్. దేశ రాజకీయ చరిత్ర చూస్తే ఎన్నికల కోడ్ అమలు సమయంలో కొత్త పథకాల ప్రకటన , వాటి నిర్వహణ జరగకుండా ఏ ఎన్నికల కమిషనర్ అయినా ఆదేశాలు ఇవ్వడం మనం చూస్తుంటాం . కానీ ప్రస్తుత ఏపీ కమిషనర్ మాత్రం ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వ వ్యతిరేక దృక్పధంతో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం కానుకలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీకి అంతా సిద్ధమైంది. సమావేశం అజెండాను ఇప్పటికే సిద్ధం చేశారు. పలు సంక్షేమ పథకాలతోపాటు, అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఏడాది ముగింపులో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇళ్లు/ […]
సోమవారం…అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, స్వీట్ చిక్కీ, మంగళవారం…పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం…వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ, గురువారం…కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు, శుక్రవారం…అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ, శనివారం…అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్…! అబ్బా ఏముందిలే మెనూ…! కాస్త ఆ హోటల్ అడ్రస్ ఎక్కడో చెప్తారా అని అడిగేరు…! ఇది ఏపీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మేనమామ హోదాలో సీఎం జగన్మోహన్రెడ్డి […]
కొన్ని సార్లు సైలెన్స్ కూడా చాలా వయలెన్స్ గా కనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు ప్రతిపక్షాలకు అలానే ఉంది. సీఎం జగన్ మౌనం టీడీపీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు అదే రీతిలో కనిపిస్తోంది. రాష్ట్రమంతా రాజధాని అంశంపై సాగుతున్న చర్చపై సీఎం కనీసం కూడా మాట్లాడడం లేదు. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఎంత రాద్దాంతం చేస్తున్నా సీఎం మాత్రం తన పనితాను చేసుకుపోతున్నారు. చంద్రబాబు అన్నీ మానుకుని అమరావతి అంశం చుట్టూ తిరుగుతున్నా జగన్ మాత్రం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జగనన్న అమ్మ ఒడి పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోజు చిత్తూరు న గరంలోని మున్సిపల్ పాఠశాలలో జరిగిన బహిరంగ సభలో ప్రజల మధ్యన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి పిల్లలను పాఠశాలకు పంపే తల్లులు దాదాపు 43 లక్షల మందికి ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు. పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పిల్లలకు […]
ప్రభుత్వాలు ఎలా అయితే రాష్ట్రం మీద వచ్చే ఆదాయం నుంచి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అని సంవత్సరానికి ఒక సారి బడ్జెట్ వేసుకుని నిధులు ఖర్చు చేస్తాయో … అలాగే ప్రతి కుటుంబం కూడా తమ నెలసరి ఆదాయానికి తగ్గట్టుగా ఒక బడ్జెట్ వేసుకుని ఆ ఖర్చులు పోగా తమ భవిష్యత్తు అవసరాలకు ఉండేలాగా మిగిలింది ఎంతో కొంత దాచుకుని జీవనం సాగిస్తుంటా(ము)రు. దానికి ఎవరూ అతీతులు కారు, అది ప్రతి ఒక్కరి జీవనశైలి. అలా […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మ ఒడి పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ మేరకు అమ్మ ఒడి పథకం అర్హతలకు సంబంధించి మొదట విధించిన నిబంధనల్లో పలు మార్పులు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే పిల్లల తల్లులకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏడాది 15 […]