ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో కొంతమంది తల్లిదండ్రులు తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో తమ పిల్లలను కూడా తమతో పాటు పనులకు తీసుకువెళ్లటం గమనించి వారి పిల్లలను పాఠశాలలకు పంపి చదివిస్తే ప్రతి కుటుంబానికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించిన సంగతి విదితమే. వైయస్సార్సీపి పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి “అమ్మ ఒడి” అనే పథకమును చదువుకునే విద్యార్థుల కోసం నూతనంగా ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు […]