పేదల ఇళ్లకు కొత్త టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పథకానికి కొత్త హంగులు సమకూరనున్నాయి. పేదల కోసం జగనన్న కాలనీల పేరుతో నిర్మించి ఇచ్చే 30 లక్షల ఇళ్లలో గరిష్టంగా 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువ ఉండేలా, విద్యుత్ ఆదా చేసేలా కొత్తగా ఇండో- స్విస్ టెక్నాలజీని అమల్లోకి తేనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇప్పటికే పలుసార్లు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. గృహ […]