రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం రాజకీయ వేడిని రాజేస్తోంది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సందడి కనిపిస్తుంటే.. తెలుగుదేశం మాత్రం దీన్ని వక్రీకరించి చెబుతోంది. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో జరగనున్న ఓ సభ ద్వారా ప్రజలకు నిజానిజాలు చెప్పనుంది వైసీపీ. రాజధాని వద్దు.. సాగునీటి ప్రాజెక్టులే ముద్దు.. అంటూ అనంతపురంలో నేడు బహిరంగ సభ నిర్వహించేందుకు వైసీపీ […]
వికేంద్రీకరణ కోసం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా తిరుపతిలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,వైసీపీ ఎంపీ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారు.రాయలసీమ ప్రాంతం వాళ్ళయిన చంద్రబాబు 14 సంవత్సరాలు, కిరణ్ కుమార్ రెడ్డి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, చంద్రబాబు ఇక్కడ యూనివర్సిటీలోనే చదువుకున్నారని తెలిపారు. […]
అమరావతి పరిరక్షణ సమితి నేతలు నేడు కడప జిల్లాకు రానున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ప్రతిపక్ష పార్ఠీ టిడిపి దీన్ని రాద్దాంతం చేస్తోంది. కేవలం అమరావతిలోనే రాజధాని పెట్టడం వల్ల ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందవని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అందుకే రాష్ట్రమంతా అభివృద్ధి చెందేందుకు తాజాగా మూడు రాజధానుల అంశంపై అద్యయనం చేసేందుకు కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఈమేరకు అమరావతి పరిరక్షణ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఒక్క అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానులను ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఆందోళనలను తీవ్రతరం చేశారు. అమరావతి పరిరక్షణ పేరుతో జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరికొంత మంది మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అమరావతే […]
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. నిన్నటి వరకు రాజధాని అమరావతి గ్రామాలో రైతులతో కలసి ఉద్యమాలు, నిరసనలు తెలిపిన చంద్రబాబు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని నిన్న గురువారం మచిలీపట్నం నుంచి ఆచరణలో పెట్టారు. రాజధాని గ్రామాల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్నా ముఖ్యప్రాత మాత్రం చంద్రబాబు అండ్ ఫ్యామిలీదే. రైతుల నిరసన కార్యక్రమాల హాజరవడం, వారికి మద్దతుగా చంద్రబాబు ఆందోళనలు […]
కొన్ని సార్లు సైలెన్స్ కూడా చాలా వయలెన్స్ గా కనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు ప్రతిపక్షాలకు అలానే ఉంది. సీఎం జగన్ మౌనం టీడీపీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు అదే రీతిలో కనిపిస్తోంది. రాష్ట్రమంతా రాజధాని అంశంపై సాగుతున్న చర్చపై సీఎం కనీసం కూడా మాట్లాడడం లేదు. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఎంత రాద్దాంతం చేస్తున్నా సీఎం మాత్రం తన పనితాను చేసుకుపోతున్నారు. చంద్రబాబు అన్నీ మానుకుని అమరావతి అంశం చుట్టూ తిరుగుతున్నా జగన్ మాత్రం […]
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. అయితే రాజధానులుగా ఏర్పాటవుతున్న ప్రాంతాల్లో ప్రజలు సంబరాల్లో మునిగిపోతున్నారు. అభివృద్ధి రాజధానితో జరుగుతుందని చర్చించుకుంటున్నారు. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో కూడా ఇప్పుడు ఇదే పరిస్తితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు వేధిక కాబోతోన్నకర్నూలులో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి.. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తుండటంతో ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూనే.. ఎక్కడ హై కోర్టు వస్తుందోనని చర్చించుకుంటున్నారు. ఏ ప్రాంతంలో పెట్టునన్నారన్న […]
అమరావతి పరిరక్షణ సమితికి, టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు షాకిచ్చారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ జేఏసీ తలపెట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీఏతో పాటు పోలీసుల నుంచి అనుమతి లేకపోవటంతో బస్సులను కదలనివ్వబోమని తేల్చి చెప్పారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఈయాత్ర తలపెట్టింది జేఏసీ. అమరావతి రాజధాని ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 5 బస్సులతో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని ప్లాన్ చేశారు. గత రాత్రి బెంజి సర్కిల్ […]
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు కాకుండా ఒకే ఒక రాజధాని అమరావతి కొనసాగాలంటే ఏమి చేయాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఐదు కోట్ల ఆంధ్రులు రోడ్లపైకి వచ్చి పోరాడాలని, పోరాటంతోనే రాజధాని తరలింపును ఆపగలమన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామమోహన్ 24 గంటల నిరాహారదీక్షలో లోకేష్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అనాలోచిన నిర్ణయం వల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు […]
అమరావతిని మార్చే అధికారం మీకెక్కడిది..? ముఖ్యమంత్రికి రాజధానిని మార్చే అధికారం లేదు..! అవసరమైతే మళ్లీ ఎన్నికలకు వెళ్లి…గెలిచి అప్పుడు రాజధాని మార్చండి…! ఇదీ గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు, తెలుగు తమ్ముళ్ల వాదన…! టీడీపీ వాళ్లు అడగడం.. వైఎస్ జగన్ పాటించడం..రెండూ ఎలాగో జరిగేవి కావు..! అయితే మూడు ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం టీడీపీ చేతుల్లోనే ఉంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, […]