ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా భారత సీనియర్ ఆల్రౌండర్ సురేష్ రైనా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడే రైనా మొత్తం 193 మ్యాచ్లు ఆడాడు. వీటిలో 164 మ్యాచ్లు సీఎస్కే తరఫున ఆడగా,మిగిలిన మ్యాచ్లు ప్రస్తుతం ఐపీఎల్ లో ఉనికిలో లేని కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్ రెండు సంవత్సరాలు నిషేదానికి గురైన సమయంలో కొచ్చి టస్కర్స్ జట్టుకు రైనా నాయకత్వం కూడా […]