అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలు పరిమితికి మించి ఏప్రిల్ మొదటి వారంలో కూడా నీటిని విడుదల చేస్తుండడంతో కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టాలపై కృష్ణా బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టానికి దిగువకు నీటి మట్టాలు పడిపోగా.. నీటి వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. ఈ నెపధ్యంలో రానున్న వేసవిలొ తాగు నీటి అవసరాలకు కేవలం సాగర్పైనే ఆధారపడాల్సి ఉంటుందని, అక్కడ […]
మునక ప్రాంత ఊర్ల, రైతుల పరిస్థితులెలా ఉంటాయో చూడాలని చాలా రోజుల్నుంచి అనుకుంటున్నా గానీ ఎక్కడా కుదరట్లేదు. శ్రీశైలం వెళ్లే అవకాశాలు చాల తక్కువ అదే సోమశిల అయితే పక్కనే ఒక గంట మనది కాదనుకుంటే వెళ్లి చూసి రావొచ్చు. అలా ఎన్నో రోజుల నుండి మనసులో ఉన్న ఆలోచనలు కాస్తా కరోనా దెబ్బకు ఒక రూపుదిద్దుకున్నాయి. సోమశిల బ్యాక్ వాటర్లో మునిగి తమ అస్థిత్వాన్ని కోల్పోయి పేరుకు మాత్రమే మిగిలున్న బైగ్గారి పల్లె, మలినేటి పట్నం, […]