ఏపీ సర్కారు కొత్త పద్ధతి అనుసరిస్తోంది. ఆందోళన చెందుతున్న వారికి నేరుగా అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగా నేరుగా ప్రతిపక్ష నేతల ఇళ్లకు కూడా అధికారులను పంపించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా వివిధ సమస్యలపై వారిలో ఉన్న అభిప్రాయాలకు తగిన సమాధానం చెప్పడం ద్వారా శాంతింపజేసే విధానం అనుసరిస్తోంది. అందులో భాగంగా తాజాగా విద్యుత్ బిల్లులకు సబంధించి వివిధ పార్టీల నేతల వాదనలకు తగిన సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేసింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు […]