విపక్షాలను కలిపిన ఈసీ తొలగింపు వ్యవహారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రమేష్ కుమార్ పదవీ కాలానికి ముప్పు తెచ్చేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ విపక్షాలకు మింగుడు పడలేదు. అసలు ఎన్నికల అధికారిని తొలగించడం రాష్ట్ర పరిధిలో లేదు..కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప అవ్వదు అని దిలాసాగా ఉన్న టీడీపీ, దాని మిత్రపక్షాలు జగన్ కొట్టిన దెబ్బతో బిత్తరపోయాయి. అసలు ఏమి జరుగుతుందో తెరుకునేలోపు కొత్త వెన్నికల అధికారిగా జస్టిస్ కనగరాజు వచ్చి ఛార్జ్ కూడా […]
ఈసీ రాసిన లేఖ పై సీఎం జగన్ సీరియస్ డిజిపి, ఇంటలిజెన్స్ బాస్ తో భేటి…విచారణకు ఆదేశం రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు , మొదలైన జగడం ముదురుపాకాన పడింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాశారో, లేదో రాసినట్లు చెబుతున్నారో కానీ ఓ లేఖ దుమారం లేపింది. తనకు ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదని, కేంద్ర బలగాల రక్షణ కావాలని, ఏకగ్రీవం పేరిట అధికార పార్టీ పలు బెదిరింపులకు అక్రమాలకు దిగుతోందని […]
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రకటించిన తరువాత రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా ప్రభావం ఏమి లేదని.. ఎన్నికలు యథావిధిగా జరపాలని కోరుతూ సీఎస్ నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాసిన నేపథ్యంలో సీఎస్ నీలం సాహ్ని లేఖ పై స్పందించిన ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ ఓ మూడు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో ఎన్నికల వాయిదా వెయ్యడానికి గల పూర్తి కారణాలను […]
ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రమేష్ కుమార్ ప్రకటించారు. దాంతో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికలతో పాటుగా పంచాయితీ పోరు కూడా వాయిదా పడింది. ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ఎస్ ఈ సీ ప్రకటించింది. దాంతో మే మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న […]