ప్రపంచ మొత్తం మీద ప్రతి లక్ష జనాభాకు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్యతో పోల్చినప్పుడు ఇండియా పరిస్థితి మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 4.1 మరణాలు సంభవించగా ఇండియాలో ప్రతి లక్ష జనాభాకు 0.2 మరణాలు నమోదయ్యాయి. డబ్ల్యుహెచ్ఒ నివేదిక ప్రకారం వివిధ దేశాల్లో మరణాల సంఖ్య కోవిడ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం […]