టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు గురజాల పోలీసులు సమన్లు జారీ చేశారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇస్తూ మాచర్లలో అల్లర్లకు సంబంధించి వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. మాచర్ల దాడి ఘటనపై వాంగ్మూలం నమోదుకు మంగళవారం గురజాల డీఎస్పీ వద్దకు ఆధారాలతో రావాలని సూచించారు. కాగా టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న మాచర్ల వెళ్ళిన క్రమంలో ఉమ కార్ అక్కడి ఓ అబ్బాయిని ఢీకొని ఆగకుండా వెళ్లడంతో స్థానికులు ఆ వాహనాన్ని ఆపి బుద్ధ, […]