నేరుగా టీడీపీ అధినేతనే ఐటీ దాడులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభించిన ఆధారాలతో అలజడి రేగింది. ఆ తర్వాత అది కొంత సర్థుమణిగినట్టు కనిపిస్తున్న సమయంలో సిట్ అంటూ ఏపీ ప్రభుత్వం సీన్ లోకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా అడుగులు వేసేందుకు సన్నద్దమవుతున్న సమయంలోనే సీబీఐ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్యాబినెట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అందులోనూ హెరిటేజ్ నుంచి కొనుగోళ్లతో పాటుగా ఫైబర్ నెట్ బండారం […]