ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ తన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కి సమర్పించింది. సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఎన్జీటీలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందస్తుగా 50 కోట్ల రూపాయలు విశాఖ కలెక్టర్ వద్ద జమ చేయాలనీ ప్రమాదం జరిగిన సమయంలోనే ఎన్జీటీ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఎల్జీ కంపెనీ […]
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ లో విషవాయు లీకైన ఘటన పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్. జీ. టి) రంగంలోకి దిగింది. ఈ సంఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద 50 కోట్ల రూపాయలను విశాఖ జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని ఆదేశించింది. ప్రమాదంపై పూర్తి నివేదికను తెప్పించుకున్న తర్వాత తదుపరి విచారణ చేపట్టనుంది. కాగా, ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని విచారణ కోసం నియమించింది. పలువురు […]