కువైట్ నుండి హైదరాబాద్ చేరిన 163 మంది కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా కువైట్లో చిక్కుకున్న 163 మంది భారతీయులు హైదరాబాద్కు చేరుకున్నారు. ఎయిర్ ఇండియా-988 ఎయిర్లైన్స్ విమానం శనివారం రాత్రి 10.07 గంటలకు శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలో వలస కూలీలతోపాటు, పర్యటన నిమిత్తం వెళ్లిన వారున్నారు. కరోనా(కొవిడ్-19)కారణంగా ప్రపంచ దేశాలన్నీ ప్రయాణాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రపంచ దేశాల లాక్ డౌన్ కారణంగా అనేకమంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారిని […]
కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తికి అడ్డుకట్ట వెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ఇప్పటివరకు కెంద్రం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడంతో దీనిపై కెంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబుతుందనే అంశంపై మీడియాలో రక రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈనేపధ్యంలో గత శనివారం అన్ని రాష్ట్రాలు, కెంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఒకరిద్దరు […]