మార్చ్ 24 నుండి కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ ఎట్టకేలకు తెలంగాణలో ఆంక్షలతో కూడిన వెసులుబాటు కల్పించారు ముఖ్యమంత్రి కే.సి.ఆర్. దేశ ప్రధాని నరేంద్ర మోడి లాక్ డౌన్ ని మరోసారి ఈ నెల31 వరకు పొడిగిస్తూ సడలింపు విషయాల్లో రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రగతిభవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ […]