2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గత తొమ్మిది నెలలుగా విశ్రాంతి పేరుతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో వికెట్ కీపర్గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్లకి భారత సెలెక్టర్లు అవకాశం కల్పించి పరీక్షించారు. వీరిలో మిగతా ఇద్దరి కంటే ఎక్కువగా ధోనీ స్థానంలో ఈ ఏడాది జనవరి వరకూ రిషబ్ పంత్కి వరుసగా అవకాశాలు దక్కాయి. కానీ అతను జట్టు యాజమాన్యం అంచనాల మేర రాణించలేకపోయాడు.ఈ […]