లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు సోషల్ మీడియాలో గత మ్యాచ్ల తాలూకు పలు సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. అదే కోవలో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఆసక్తికరమైన అంశాన్ని తెలియజేశాడు. మిస్టర్ కూల్ ధోనీ ఉత్కంఠభరిత సన్నివేశంలో కూడా తన భావోద్వేగాలను నియంత్రించు కుంటాడు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్కి పాల్పడిన ఘటనలు లేవని చెప్పవచ్చు. అలాంటిది గత ఐపీఎల్ 2019 […]