సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ముంబై ఆఫీసులో అవినీతి జరిగిందంటూ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను నటించిన ‘మార్క్ ఆంటోనీ’ మూవీ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు లంచం తీసుకుందంటూ పక్కా ఆధారాలతో సహా ఆయన వీడియో విడుదల చేశారు. ఈ అవినీతిని తాను జీర్ణించుకోలేకపోతున్నానంటూ విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని
ఉత్తర్ ప్రదేశ్ లో రెండోసారి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నారు. అన్యాయాలు, అక్రమాలకు, అత్యాచారాలకు పాల్పపడిన వారి ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేస్తున్న విషయం తెలిసింద
ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు ఈ వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా సినిమాలంటే జనాలు థియేటర్లకు రావాలి.. కానీ, ఓటిటి వెబ్ సిరీస్ లకు అదంతా అవసరం లేదుగా. తాజాగా క్
బుల్లితెరపై ఎన్నో షోలు వచ్చాయి.. వెళ్లాయి. కానీ అందులో కొన్ని షోలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇండియాలో చాలా భాషల్లో ఇది షో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో కూడా ఆరు సీజన్లన�
ప్రముఖ తమిళ సీరియల్స్ నిర్మాత రవీందర్- నటి మహాలక్ష్మిల ప్రేమ వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పెళ్లి కారణంగా ఈ జంట సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా రకాల ట్రోలింగ్స్ను ఎదుర్కొంది. ఆ తర్వాత రవీందర్-మహాలక్ష్మి విడా�
ఇండస్ట్రీలో కాంబినేషన్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. పలానా హీరోతో.. పలానా డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఆ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోతాయి. ఇక ప్రేక్షకులు సైతం మరోసారి ఆ హిట్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తారనడ�