రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం గందరగోళానికి దారితీస్తోంది. రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్పై సుంప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఇచ్చిన 176 జీవోపై స్టే ఇచ్చింది. నాలుగువారాల్లోగా దీనిపై విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం తుంగలోతొక్కిందని కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈయన ఏ.పి రెడ్ల సంక్షేమ సంఘం […]
ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందంటుంటారు ..! ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రతి మరణానికీ ఓ కారణం ఉంటుంది. అది సహజమైంది కావొచ్చు.. అసహజమైంది కావొచ్చు…! ఐతే సదరు కారణాన్నిఏమార్చడం, మరోరకంగా చూపడం చేస్తే మాత్రం ఒక రకంగా సదరు వ్యక్తిని తిరిగి హత్య చేయడమే..! రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఇప్పుడిదే పనిలో ఉంది. ఎక్కడెవరు చనిపోయినా దాన్ని అమరావతితో ముడిపెట్టి శవరాజకీయం చేస్తోంది. నాకు కసి తీరక పొతే చచ్చిన […]
అమరావతిని మార్చే అధికారం మీకెక్కడిది..? ముఖ్యమంత్రికి రాజధానిని మార్చే అధికారం లేదు..! అవసరమైతే మళ్లీ ఎన్నికలకు వెళ్లి…గెలిచి అప్పుడు రాజధాని మార్చండి…! ఇదీ గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు, తెలుగు తమ్ముళ్ల వాదన…! టీడీపీ వాళ్లు అడగడం.. వైఎస్ జగన్ పాటించడం..రెండూ ఎలాగో జరిగేవి కావు..! అయితే మూడు ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం టీడీపీ చేతుల్లోనే ఉంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, […]
వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఉచితంగా వైద్యం అందించేలా రూపొందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పైలెట్ ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఈ పథకం కింద మొదట పశ్చిమగోదావరి జిల్లాలో 2059 ప్రాసీజర్స్కు వైద్యం అందిస్తారు. లోపాలను సవరించుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖలో తమ ప్రభుత్వం తీసుకురాబోయే విప్లవాత్మక కార్యక్రమాలను సీఎం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. అసెంబ్లీ నిర్వహణ కూడా ప్రజలంతా శభాష్ అనే స్థాయిలో అయితే లేదు. అయితే ఈ తప్పులన్నింటినీ తప్పు అని చెప్పే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఉందా అంటే మాత్రం టిడిపి మీడియాతో పాటు ఆ పార్టీ నేతలు కూడా అవునని సమాధానం చెప్పలేని పరిస్థితులే ఉన్నాయి. ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్ పేరు పెడుతున్నారని, ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులేస్తున్నారని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. […]