ఆయనో మఠాదిపతి.. పక్కన కూర్చున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి.. అక్కడ జరుగుతున్నది ఓ బహిరంగ సభ.. ఇలాంటిచోట వీలైతే ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి.. పోట్లాడుకోవాలి. అయితే అక్కడ జరిగింది పూర్తిగా రివర్స్లో.. కర్నాటకలో మొన్న జరిగిన ఉందంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓ మఠాదిపతి నిలదీయడం చూస్తే మఠాదిపతులు ఏవిధంగా రాజకీయాలను శాసిస్తున్నారో అర్థమవుతుంది. కర్నాటకలోని దావణగిరి ప్రాంతంలో లింగాయత్ పరంపరకు చెందిన కార్యక్రమంలో వచనానంద స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి యడ్యూరప్ప […]