శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద హల్ చల్ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఆపత్కాలంలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. లాక్ డౌన్లోడ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేయడంతో ఎమ్మెల్యే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు. కరోనా వైరస్ కట్టడి, గ్రామాల్లో ప్రజలకు అందించే సహాయ సహకారాలు పై […]
గత నాలుగు రోజులుగా ఆర్థిక సెక్టార్లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది. అదే యస్ బ్యాంక్ సంక్షోభం. ఆర్థిక క్రమ శిక్షణ పాటించకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతోపాటు నెల రోజుల పాటు మారటోరియం కూడా విధించింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ కస్టమర్లపై తీవ్ర ప్రభావం పడింది. విత్డ్రాకు కూడా ఆంక్షలు విధించడంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఖాతాదారుల సొమ్ముకు కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇవ్వడంతో […]
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ముందు చూపుతో తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ దేవదేవుని భక్తులు, టీటీడి అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడి పాత పాలకమండలిని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త పాలక మండలిని నియమించారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి నియమితులయ్యారు. జూన్ 22, 2019 న టీటీడి 50 […]
మాజీ ఎమ్మెల్యే , సీనియర్ నేత తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి జరగడం సంచలనంగా మారింది. అది కూడా ఆయన సొంత నియోజకవర్గంలో జరగడంతో మరింత చర్చనీయాంశం అవుతోంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, పార్టీలు మారినా గట్టి పట్టున్న నేతగా గుర్తింపు ఉన్న త్రిమూర్తులకు కార్యకర్తల సమక్షంలోనే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం విశేషంగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవి, రామచంద్రాపురం ఎమ్మెల్యే సీహెచ్ వేణుతో కలిసి […]
శాసనమండలితో సంబంధం లేని వ్యక్తులు గ్యాలీరీల్లో కూర్చుని ఎమ్మెల్సీను బెదరిస్తున్నారని టీడీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లపై ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి మండలి గ్యాలరీలో కూర్చుని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు గవర్నర్కు లేఖ రాశారు. మూడు రాజధానుల బిల్లుపై మండలిలో గందరగోళం సంగతి తెలిసిందే. మంగళవారం మండలిలో […]