సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం అందిచే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా పథకం రెండో ఏడాదిలో మలివిడద నగదు జమను ఈ రోజు రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఏడాదికి 13,500 రూపాయలు అర్హులైన 50.47 లక్షల మంది రైతులకు మూడు విడతల్లో జమ చేసేలా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. మొదటి ఏడాది ఈ పథకం విజయవంతంగా పూర్తయింది. రెండో ఏడాదిలో ఇప్పటికే మొదటి విడత […]
కరోనా వైరస్ కారణంగా మార్చి 15వ తేదీన వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని తేల్చి చెప్పింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్లో ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బ్యాంకర్లతో సమావేశం అనంతరం గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బిహార్ శాసన సభ ఎన్నికలతో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చలేమన్నారు. శాసన సభ ఎన్నికలు […]
ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు త్వరలో పరిష్కారం లభించబోతోంది. భూమిపై హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, అధికారులను ప్రశన్నం చేసుకునేందుకు ఇకపై అన్నదాతలు కష్టాలు పడాల్సిన పని లేదు. అధికారులకు తమ కష్టార్జితాన్ని లంచాల రూపంలో ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను చూసిన, విన్న రైతన్న కష్టాలను తీర్చేందుకు ఇచ్చిన సమగ్ర భూ సర్వే హామీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసేందుకు […]
ఏపీ ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రభావం న్యాయనిపుణుల్లో కొత్త వివాదానికి తెరలేచింది. ఏపీలో న్యాయవాద సంఘాల్లో తీవ్ర చర్చకు ఆస్కారమిచ్చింది. చివరకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కి సీనియర్లు దూరం కావడానికి దోహదం చేసింది. తాజాగా ఐఎల్ఏ గౌరవాధ్యక్ష పదవి నుంచి కే రామజోగేశ్వర రావు తప్పుకున్నారు. తాను రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. సుప్రీంకోర్ట్ జస్టిస్ ఎన్ వి రమణ, ఏపీ హైకోర్టులో కొందరు న్యాయమూర్తుల వ్యవహారానికి సంబంధించి సీఎం జగన్ తన అభ్యంతరాలను సీజేకి […]
అనుకున్నట్టే జరిగింది. జగన్ మరోసారి ఇసుక విషయంలో పగడ్బందీ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాల అనుభవాలు సమీక్షించి, పారదర్శకంగా ఇసుక విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇప్పటి వరకూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వాటిని మార్పు చేస్తున్నట్టు ప్రకటించారు. తమది ప్రజల ప్రభుత్వమని నిరూపించుకుంటూ ఇలాంటి మార్పులు చేస్తున్న తరుణంలో ఇసుక దందాకు పూర్తిగా చెక్ పడుతుందనే ఆశాభావం సర్వత్రా వినిపిస్తోంది. ఇసుక విధానంలో కీలక మార్పులు – ఇప్పటి వరకూ కేవలం […]
కరోనా వైరస్ వల్ల ఆగిపోయిన చదువుల బండి మళ్లీ పట్టాలెక్కబోతోంది. మెల్లగా పాఠశాలలను పునఃప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సంబంధించి మర్గదర్శకాలను సిద్ధం చేసుకుంది. వాటి ఆధారంగా పాఠశాలలను నిర్వహించాలని నిర్ణయించింది. పలుమార్లు వాయిదాల తర్వాత నవంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా.. ఓ మోస్తరుగా కొత్త […]
మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను.. మాట ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకు పోవడమే.. యాత్ర సినిమాలో వైఎస్సార్ పాత్ర పోషించిన నటుడు మమ్ముట్టి చెప్పిన డైలాగ్ ఇది. మాట ఇస్తే.. ఎంత కష్టమైనా.. నష్టమైనా వెనక్కి తగ్గని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాన్ని ఒక్క డైలాగ్లో ఆవిష్కరించారు. వైఎస్సార్ మాదిరిగానే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సాగిపోతున్నారు. మాట ఇచ్చిన తర్వాత.. వెనుతిరిగి చూడడంలేదు. కోవిడ్ వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా […]
రీ సర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)కు అండగళ్కు మధ్య ఏపీలో భూ విస్తీర్ణం లెక్కలో దాదాపు ముప్పైమూడున్నర లక్షల ఎకరాలకు పైగా తేడా ఉంది. అంటే ఇప్పటి వరకు రెవిన్యూ రికార్డులకు ప్రామాణికంగా తీసుకుంటున్న ఆర్ఎస్ఆర్ కంటే ఇన్ని లక్షల ఎకరాల భూమి రికార్డుల్లోకి అదనంగా ఎక్కేసిందన్నమాట. అమ్మకందారులు, కొనుగోలుదారుల పేరిట రీ ఎంట్రీలు నమోదు చేయడం దగ్గర్నుంచి, తల్లిదండ్రుల పేరిట రికార్డులు అలాగే ఉండి పిల్లల పేరిట కొత్తగా భూ రికార్డులు పుట్టుకురావడం వరకు దీనికి […]
సన్న, చిన్నకారు రైతుల్లో జీవితాల్లో వెలుగులు నింపేలా మెట్ట భూముల్లో బోర్లు వేసే పథకానికి ్రఋకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. అన్నదాతలకు మరింత మేలు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ప్రారంభించే సమయంలో బోరు వేయడంతోపాటు మోటారు, విద్యుత్ కనెక్షన్ కూడా ఉచితంగా అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. […]
రాజకీయ, అధికార వర్గాల్లో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిల వ్యక్తిత్వంపై తరచూ ఓ చర్చ జరుగుతుండేది. ఎన్టీ రామారావు వద్దకు వెళ్లి ఒక రూపాయి అడిగితే.. ఎక్కడ ఉన్నాయ్, అంటూ ఉన్నది ఉన్నట్లు మొహం మీదనే చెప్పేవారట. అదే వైఎస్ వద్దకు వెళ్లి.. రూపాయి అడిగితే.. రూపాయి లేదు. ఇదీ పరిస్థితి. ఈసారికి ఈ పావలాతో సరిపెట్టుకోండని చెప్పేవారట. ఆంధ్రప్రదేశ్ చర్రితలో గుర్తుండిపోయే ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారశైలి ఇలా ఉండేదట. ఎన్టీ రామారావు తన వద్దకు వచ్చిన […]