కోవిడ్ 19 వచ్చాక ఆర్ధిక, సామాజిక స్థాయీ బేధాల్లో తీవ్రమైన మార్పులే వచ్చాయి. వీటిని అనుసరించే వాళ్ళు ఉండనీ ఉండకపోనీ.. కానీ కోవిడ్ ముందు అందరూ ఒక్కటేనని ఇప్పటికే అనేకసార్లు తీర్పువచ్చేసింది. సామాన్యుడి నుంచి దేశా«ద్యుక్షుల వరకు కోవిడ్కు అతీతులేమీ కాదని తేల్చేసింది. అయితే దీనిని గురించి పట్టించుకోకుండా ఇంకా కొంత మంది అతి తెలిపిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తమతమ దేశాల్లోని ప్రజలందరికీ వ్యాక్సిన్లు కావాలని ముందుగానే డబ్బులు పెట్టి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఇది ఆయా దేశాల […]