ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు కోట్లు కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 20 కి వాయిదా వేసింది. కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్నసెబాస్టియన్ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఆనంతరం మీడియాతో మాట్లాడిన సెబాష్టియన్ తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి అసలు దోషులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ ఉందని, […]
“మనవాళ్ళు బ్రీఫుడ్ మీ..” అంటూ ఒక ప్రముఖు రాజకీయ నాయకుడి వాయిస్ క్లిప్ తో అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణ.. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. 2014 లో అప్పటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని భావించిన పార్టీ అధినేత తన ముఖ్య అనుచరుడి ద్వారా ఎమ్మెల్సీలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అడ్డంగా దొరికిపోవడంతో ఈ కేసు అప్పట్లో ఇరు […]