పాలన, అధికారం వికేంద్రీకరణ వల్ల ప్రజలకు సులభంగా, సరళంగా పాలన ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో స్థానిక పాలన విషయంలోనూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరపాలక సంస్థకు ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, మునిసిపాలిటీ కు ఇద్దరు వైస్ చైర్మన్ లు నియమించే కీలకమైన నిర్ణయానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చింది. దీనికి బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో స్థానిక పాలనలో కీలక అడుగు పడినట్లయింది. నిజంగా […]