నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుండి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించడం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలవడానికి తగిన బలం లేకపోయినా వర్ల రామయ్యని టీడీపీ తరపునబరిలోకి దించి పోలింగ్ జరిగేలా చంద్రబాబు చేశారు. అందరూ అనుకున్నట్టుగానే వైసీపీ అభ్యర్థులు నలుగురూ గెలవగా టీడీపీ ఊహించిన విధంగా అసంతృప్త ఎమ్మెల్యేల ఓట్లే కాక మరొక ఓటు తగ్గింది . టీడీపీ ఎమ్మెల్యే అదిరెడ్డి భవానీ పొరపాటు ఫలితంగా వర్ల […]